Saturday, February 14, 2026

గవర్నర్ ను కలిసిన రాష్ట్ర మంత్రులు

ద్రోణ హైదరాబాద్ ప్రతినిధి

రాజ్ భవన్ లో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ని సహచర మంత్రులు శ్రీధర్ బాబు,సీతక్క తో మర్యాద పూర్వకంగా కలిసిన తెలంగాణ రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.
ఈనెల 5 వ తేది ఇందిరా మహిళా శక్తి బజార్ కార్యక్రమం ప్రారంభం సందర్భంగా గవర్నర్ జీష్ణు దేవ్ వర్మ ను ఆహ్వానించడం జరిగింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular