నిజాంబాద్ జిల్లా పోతంగల్ మండలం బాకర్ ఫారం సబ్ స్టేషన్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదానికి గురైన వారిని 108 లో ఆసుపత్రికి తరలించారు.
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలు
RELATED ARTICLES
