పొంగులేటి ప్రసాద్ రెడ్డి కె అధిష్టానం మొగ్గు
సోమవారం రాత్రికి అధికారిక జాబితాను విడుదల చేయనున్న కేసీ వేణుగోపాల్
పొంగులేటి ప్రసాద్ రెడ్డి పేరు ఖరారు అవ్వడంతో శిబిరంలో కోలాహలం*
బాణసంచాలు కాల్చి సంబురాలు జరుపుకునేందుకు సిద్ధమవుతున్న పొంగులేటి శ్రేణులు శ్రీరామనవమికి రెండు రోజుల ముందే పండుగ వచ్చిదంటూ సోషల్ మీడియాల్లో పొంగులేటి అభిమానుల పోస్టులు.
