హనుమాన్ జయంతిని పురస్కరించుకొని నిజాంబాద్ పట్టణంలో విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో వీర హనుమాన్ విజయ యాత్ర నిర్వహించారు. యాత్రలో పట్టణాలు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిజాంబాద్ పట్టణ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా, నిజాంబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, బిజెపి జిల్లా అధికార ప్రతినిధి శంకర్ తదితరులు పాల్గొన్నారు.

