Tuesday, February 17, 2026

సైనికుల కుటుంబాలకు అండగా ఉంటాం

రాజ్‌నాథ్‌సింగ్

ద్రోణ న్యూఢిల్లీ

జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిలో ఒక ఆర్మీ అధికారి సహా ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. సైనికులు మరణించడంపై రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. ‘ధైర్యసాహసాలు కలిగిన సైనికులు ఉగ్రదాడిలో వీరమరణం పొందడం బాధిస్తోంది. మృతుల కుటుంబాలకు నా సానుభూతి. ప్రాణత్యాగం చేసిన సైనికుల కుటుంబాలకు దేశం అండగా ఉంటుంది. తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు కొనసాగుతాయి. ఈ ప్రాంతంలో శాంతిని పునరుద్దరించడానికి కట్టుబడి ఉన్నాం’ అని తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular