Monday, February 16, 2026

మనీష్ సిసోడియాకు బెయిల్

న్యూ ఢిల్లీ :ఆగస్టు 09

ఢిల్లీ లిక్కర్ కేసులో మనీష్ సిసోడియాకు బెయిల్ మంజూరయ్యింది.సుప్రీంకోర్టు ఈరోజు అయన కు బెయిల్ మంజూరు చేసింది.
జస్టిస్ గవాయి, జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం బెయిల్ ఇచ్చింది. 17 నెలలుగా సిసోడియా తిహార్ జైలులో ఉన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular