Sunday, February 15, 2026

మంత్రి కుటుంబాన్ని పరామర్శించిన పోచారం

ద్రోణ హైదరాబాద్

రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ని పరామర్శించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి నలమాద పురుషోత్తమ్ రెడ్డి నిన్న అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. విషయం తెలుసుకుని సోమవారం హైదరాబాద్ లోని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంటికి వెళ్ళి వారి తండ్రి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి వారి పవిత్ర ఆత్మ కు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు.

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ని మరియు వారి కుటుంబాన్ని పరామర్శించిన పోచారం వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular