Sunday, February 15, 2026

సమాజంలో ఉన్న అసమానతలు తొలగించాలి

ద్రోణ పాలకుర్తి

తొర్రూరు పట్టణంలోని ఎత్తిరాజారావు ప్రాంగణంలో ఓట్స్ వాలంటరీ ఆర్గనైజింగ్ వారు ఏర్పాటు చేసిన రావణా కార్యక్రమలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పాలకుర్తి శాసన సభ్యురాలు యశస్విని రాజారామ్మోహన్ రెడ్డి దంపతులు, డా, హనుమాండ్ల రాజేందర్ రెడ్డి.
ఈ విజయదశమి ప్రతి ఒక్కరికి సకల విజయాలను సిద్ధింప చేయాలని, ప్రతి ఇంట్లో ఆనందాలు వెల్లి విరవాలని కోరుకుంటూ ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.అధర్మం పట్ల ఎవరు నిలబడ్డ అంతం తప్పదని, విలువలతో కూడిన జీవితాన్నీ గడపాలీ_
సమాజంలో మహిళలు అసమానతలు లేని జీవితాన్ని గడపాలని, హక్కులలో పురుషులతో పాటు సమానంగా ఉండాలని సూచించారు.
శక్తివంతమైన సమాజం నిర్మాణం కోసం ప్రతి ఒక్కరు పాట పాడాలని సూచించారు_
ధర్మస్థాపనకు నిదర్శనంగా విజయాలను అందించే విజయదశమిగా దసర పండుగను దేశవ్యాప్తంగా జరుపుకుంటారని తెలిపారు_
దసరా రోజు శుభ సూచికగా పాలపిట్టను దర్శించి పవిత్రమైన పూజలు చేసే సాంప్రదాయం గొప్పదన్నారు.
అనాతి కాలంలోనే అభివృద్ధిని సాధించి రాష్ట్రం.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular