Sunday, February 15, 2026

పాలకుర్తి పోలీస్ స్టేషన్ లో పెట్రోల్ పోసుకుని యువకుడు ఆత్మ హత్య యత్నం

ద్రోణ జనగాం

పాలకుర్తి మండలం కొండాపురం గ్రామ శివారు మేకల తండాకు చెందిన లాకవత్ శీను(22) పెట్రోల్ పోసుకొని అగాయత్యం.
అదే మండలం నర్సింగాపురం తండాకు చెందిన భార్య రాధిక(20) కుటుంబ సమస్యలతో గొడవలు ఉన్నట్లు తెలుస్తుంది.

విషయమై పాలకుర్తి పోలీస్ స్టేషన్లో శ్రీను ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదు అని ఆవేదనతో పెట్రోల్ పోసుకొని అగాయత్యం కు పాల్పడినట్లు తెలుస్తుంది.కాపాడబోయిన ఎస్సై సాయి ప్రసన్నకుమార్, కానిస్టేబుల్ రవీందర్ కు గాయాలు.మెరుగైన చికిత్స కోసం శీను జనగామ ఏరియా ఆసుపత్రికి తరలింపు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular