Friday, February 13, 2026

రమణ కుటుంబానికి షబ్బీర్ అలీ చేయూత

రూ. 25 వేల ఆర్ధిక సహాయం

ద్రోణ నిజామాబాద్ ప్రతినిధి

ఇటీవల ఆనారోగ్యంతో మృతి చెందిన హిందూ ఫోటోగ్రాఫర్ రమణకు ప్రభుత్వ సలహాదారు, నిజామాబాద్ అర్బన్ ఇంచార్జీ షబ్బీర్ అలీ రూ. 25 వేల ఆర్ధిక సహాయం అందించారు. ఈ నగదు ను రమణ సతీమణి కి ఆదివారం అందించారు. హిందూ పత్రిక రెసిడెన్సీ ఎడిటర్ రవిరెడ్డి సూచన మేరకు షబ్బీర్ అలీ ఆర్ధిక సహకారం అందించారు. ఈ సందర్బంగా యూనియన్ ప్రతినిధులు షబ్బీర్ అలీ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజె – ఐజెయూ జిల్లా అధ్యక్షులు ఎడ్ల సంజీవ్, యూనియన్ ప్రతినిధులు అహ్మద్ అలీఖాన్, ధనుంజయ్, గోవిందరాజు, రతన్ లు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular