నలుగురు మృతి.. 12 మందికి గాయాలు
తమిళనాడులో భారీ బాంబు పేలుడు. విరుదునగర్ జిల్లా కారియాపట్టి సమీపంలోని అవియూర్లోని క్వారీలో ఘటన. పేలుడు ధాటికి ఎగిరిపడిన సిబ్బంది. నలుగురు మృతి, 12 మందికి తీవ్ర గాయాలు. ఘటనకు నిరసనగా కారియాపట్టి హైవేపై స్దానికులు, గ్రామస్థుల ధర్నా.
