ద్రోణ ఢిల్లీ బ్యూరో
ఎదురుకాల్పులు.. 10 మంది నక్సలైట్లు మృతి
ఛత్తీస్గఢ్ బిజాపూర్ జిల్లాలో పోలీసులకు నక్సల్స్కు మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో 10 మంది నక్సల్స్ మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. పోలీసులు, నక్సల్స్కు మధ్య ఇంకా ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. పోలీసులు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
