ద్రోణ ఢిల్లీ ప్రతినిధి 14 మే 2024
ఈ నెల 20 వరకు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగించిన ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి
కోర్టు విచారణకు కవితను వర్చువల్గా హాజరుపర్చిన తీహార్ జైలు అధికారులు.
8 వేల పేజీలతో సప్లిమెంటరీ ఛార్జ్షీట్ దాఖలు చేసిన ఈడీ.
ఛార్జ్షీట్ను పరిగణనలోకి తీసుకునే అంశాన్ని 20న విచారిస్తామన్న జడ్జి.
