Wednesday, February 18, 2026

బొలెరో వాహనం బోల్తా 15 మందికి గాయాలు

దోర్నాల మండలం చిన్నారుట్ల చెంచుగూడెంలో సమీపంలో ప్రమాదం.
ద్రోణ అమరావతి ప్రతినిధి

క్షతగాత్రులను కర్నూలు జిల్లా కోడుమూరు మండలం పేలకుర్తి గ్రామానికి చెందినవారిగా గుర్తింపు.దాదాపు 25 మంది భక్తులు బుధవారం రాత్రి 2 బొలెరో వాహనాల్లో శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శనం కోసం బయల్దేరి వెళ్లారు.
శ్రీశైలానికి 15 కిమీ దూరంలో అందులోని ఒక వాహనం బోల్తా పడింది.సమాచారం అందుకున్న 108 సిబ్బంది క్షతగాత్రులను సున్నిపెంట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular