ద్రోణ అమరావతి ప్రతినిధి
15 మే 2024
శ్రీ సత్య సాయి జిల్లా శ్రీ సత్య సాయి జిల్లా, పెనుగొండ మండల పరిధిలోని గుడిపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో ఏర్పాటుచేసిన కియా అనుబంధ పరిశ్రమలో బుధవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
ప్రమాదం రాత్రి జరగడంతో కంపెనీ లో ఎవరు లేకపోవడంతో తప్పిన ప్రమాదం.ఇద్దరికీ స్వల్ప గాయాలు ఆస్పత్రికి తరలింపు.
భారీగా ఆస్థి నష్టం జరిగినట్టు సమాచారం.
