Wednesday, February 18, 2026

పల్నాడు జిల్లాలో పోలీస్ తనిఖీలు.. వైసీపీ నేతల ఇళ్లలో నాటు బాంబులు

ద్రోణ అమరావతి బ్యూరో

పల్నాడు జిల్లా మాచవరం మండలం పిన్నెల్లిలో ఈరోజు నాటు బాంబులు కలకలం సృష్టించాయి. వైసీపీ పార్టీకి చెందిన ఓ నేత ఇంట్లో నాటు బాంబు లు దొరికాయి. భారీ సంఖ్య లో నాటు బాంబులను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు.
రసాయనాలతో కూడిన నాటు బాంబులుగా గుర్తించారు. పోలింగ్ రోజు విధ్వంసం కోసం బాంబులు సిద్దం చేసినట్లు అనుమాని స్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular