ద్రోణ బోధన్ ప్రతినిధి
బోధన్ పట్టణంలోని రాకాసిపేట ప్రాంతంలో గల క్రీసెంట్ హైస్కూల్ కు జాతీయ స్థాయి ఉత్తమ పాఠశాల .2024 అవార్డు వచ్చింది.న్యూ ఢిల్లీకి చెందిన హై ప్లీడ్జ్ మీడియా గ్రూప్ 2024 ఏప్రిల్ 20 న అవార్డుకు ఎంపిక చేసింది.విద్యార్థులకు వినూత్న విధానాల ద్వారా విద్యా బోధన .ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని అవార్డుకు ఎంపిక చేశారు. పోస్ట్ ద్వారా అవార్డు ను పంపించారని పాఠశాల కరస్పాండెంట్ జావీద్ అలీ తెలిపారు.

