ద్రోణ డిల్లీ ప్రతినిధి
గుజరాత్ రాష్ట్రంలోనిరాజకోట్ లో టీఆర్పీ గేమింగ్ జోన్ లో భారీ అగ్ని ప్రమాదం.24 మంది సజీవదహనం.మృతులలో ఇద్దరు చిన్నారులు ఒక మహిళ
లోపల నుండి కాపాడండి అనే ఆర్తనాదాలు హృదయవిదారక ఘటన.వీకెండ్ కావడంతో వినోదం కోసం కుటుంబ సభ్యులు కూడా వెళ్లారని సమాచారం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం..
సహాయక చర్యలు చేపట్టిన అగ్నిమాపక సిబ్బంది పలువురికి తీవ్రగాయాలయ్యాయి.
లోపల చిక్కుకున్నారని సమాచారం.
