Friday, February 20, 2026

ద్రోణ హనుమకొండ జిల్లాబ్యూరో

వరంగల్, నల్గొండ ఖమ్మం పట్టభద్రుల ఉప ఎన్నిక సందర్భంగా హనుమకొండ వడ్డేపల్లి పింగిలి మహిళ కళాశాలలో లైన్ లో నిలబడి సామాన్య వ్యక్తిల తన ఓటు హక్కు వినియోగించుకున్న గౌరవ వర్ధన్నపేట శాసనసభ్యులు విశ్రాంత ఐపిఎస్ అధికారి * కేఆర్ నాగరాజు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టభద్రులందరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరటం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కి ఓటు వేసి భారీ మెజార్టీతో పట్టభద్రులు గెలిపించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular