Friday, February 20, 2026

ఉత్తరాఖండ్‌లో భూకంపం

ద్రోణ ఢిల్లీ ప్రతినిధిMay 28, 2024,

ఉత్తరాఖండ్‌లో భూకంపం
ఉత్తరాఖండ్‌లోని పితోర్‌ఘర్‌లో ఇవాళ ఉదయం 6.43 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 3.1 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. ఈ భూకంపంతో ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular