ద్రోణ హైదారాబాద్
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కు ఈడి షాక్ ఇచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం లో జరిగిన గొర్రెల పంపిణీ పథకంపై పి ఎం ఎల్ ఏ కింద కేసు నమోదు చేసింది.
గొర్రెల పంపిణీలో అవకతవకల పై పూర్తి వివరాలను ఇవ్వాలంటూ పశుసంవర్ధక శాఖకు ఈడీ లేఖ రాసింది. ఈ క్రమంలో పశుసంవర్ధక శాఖ ఎండీకి నోటీసులు పంపింది.
