ద్రోణ హైదరాబాద్
యాసంగి సీజన్లో 47.07 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు చేసిన ప్రభుత్వం
ధాన్యం విక్రయించిన 3 రోజుల్లోనే దాదాపు 8.35 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.10,355 కోట్లు జమ చేశారు చాలా చోట్ల సేకరణ ప్రక్రియ పూర్తయిందని, మరో 10 రోజులపాటు

కొనుగోలు కేంద్రాలకు ధాన్యం రావొచ్చని పేర్కొంది.ఈ నెలాఖరు వరకు అవసరమైన ప్రాంతాల్లోకే రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బులు జమ చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
