Saturday, February 21, 2026

ఆరేళ్ల చిన్నారిని అత్యాచారం నిందితుడిని ఉరితీసి శిక్షించాలని ర్యాలీ

ద్రోణ హైదరాబాద్

దహేగాం మండలానికి చెందిన ఆరేళ్ల చిన్నారి సహస్రని అత్యాచారం చేసి చంపిన కామంధున్ని వెంటనే ఉరితీసే శిక్షించాలని,
ప్రజాసంఘాల నాయకులు మరియు సామాజిక కార్యకర్తలు కౌటాల మండల కేంద్రంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది.
చిన్నారి సహస్ర ఫోటోకి క్యాండిల్ వెలిగించి బస్టాండ్ ఏరియా లో ర్యాలి నిర్వహించి నివాళులు అర్పించారు.
చిన్నారి సహస్రకు న్యాయం జరగకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, రాష్ట్ర అంతట ధర్నాలు రాస్తారోకోలు చేస్తామని, ప్రభుత్వము వెంటనే స్పందించాలని హెచ్చరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular