Monday, February 16, 2026

తమ్ముడి గొంతు కోసిన మృగం

ద్రోణ మంచిర్యాల Jun 18

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎల్ఐసి కాలనీలో దారుణం జరిగింది. మిట్ట రాజేందర్ అనే వ్యక్తి మద్యం మత్తులో సొంత పెద్దనాన్న, ఆయన కుమారుడిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. రూ. 2 లక్షల విషయంలో జరిగిన గొడవలో కత్తితో తమ్ముడు సుజిత్ గొంతు కోయగా, అడ్డుకోబోయిన సుజిత్ తండ్రి లచ్చయ్యపై దాడి చేశాడు. స్థానికులు ఇద్దరిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular