Saturday, February 21, 2026

రాయికల్ పోలీస్ స్టేషన్ లో ఏసీబీ అధికారుల దాడులు..ద్రోణ జగిత్యాల

నిన్న రాత్రి ఇసుక ట్రాక్టర్ల యజమానుల వద్ద లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన ఎస్సై అజయ్.లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులను చూసి పరారైన ఎస్సై అజయ్.
తెల్లవారుఝామున పట్టుకున్న ఏసీబీ అధికారులు.మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular