Friday, February 20, 2026

ప్రతి మండలానికి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్

ద్రోణ హైదరాబాద్

ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటుపై అధికారులతో సమీక్షించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ,ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క
హాజరైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఇతర అధికారులు.
ప్రతీ నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం.
ఆర్కిటెక్చర్స్ రూపొందించిన పలు నమూనాలను పరిశీలించిన సీఎం,డిప్యూటీ సీఎం.ఒకే చోట ఎస్సీ,ఎస్టీ,బీసీ, ఓబీసీ,మైనారిటీ గురుకులాలు ఏర్పాటు చేయనున్న ప్రభుత్వం.పైలట్ ప్రాజెక్ట్ గా కొడంగల్, మధిర నియోజవర్గాల్లో ఏర్పాటు చేయనున్న ప్రభుత్వం.ఇప్పటికే కొడంగల్ మధిర నియోజకవర్గాల్లో 20ఎకరాలచొప్పున సేకరించిన ప్రభుత్వం.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular