Tuesday, February 24, 2026

విశాఖ శారదా పీఠం ఆక్రమణలను పరిశీలించిన ఏపీ సాధు పరిషత్తు స్వామీజీలు

ద్రోణ తిరుపతి

తిరుమల పవిత్రతను కాపాడేందుకు ఎంతటి త్యాగానికైనా సిద్ధం.
తిరుమలలో విశాఖ శారదా పీఠాన్ని వ్యాపార పీఠంగా మార్చేశారు‌.విశాఖ శారదా పీఠంలో ఒక్కరికి కూడా అన్నం పెట్టడం లేదు, పూజలు చేయడం లేదు.
4 అంతస్తులకు అనుమతి ఇస్తే 6 అంతస్తులు కట్టారు.
5 వేల చ.గజాలకు అనుమతి ఇస్తే 10వేల చ.గజాల్లో అక్రమ కట్టడాలు కట్టారు.శారదా పీఠం ఆక్రమణలు కూల్చకపోతే ప్రాణం త్యాగాలకైనా సిద్ధం.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular