ద్రోణ అమరావతి
ఇసుకను అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ సోదరుడు.అరెస్ట్.ఉద్దండరాయుని పాలెంలో ఇసుక లారీలను పట్టుకున్న తూళ్లూరు పోలీసులు.
రెండు లారీలు, కారు స్వాధీనం.ప్రభుదాస్ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించిన పోలీసులు.
