Wednesday, February 25, 2026

11 మంది మావోయిస్టులు మృతి

ద్రోణ ఛత్తీస్‌గడ్‌

నారాయణ్‌పూర్‌ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌. 11 మంది మావోయిస్టులు మృతి. కొహకమెట్‌ పీఎస్‌ పరిధి ధనంది-కుర్రేవాయ మధ్య అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు.
పోలీసులు కూంబింగ్‌ నిర్వహిస్తుండగా తారసపడ్డ మావోయిస్టులు. హోరాహోరీ కాల్పుల్లో భారీగా మావోయిస్టులు మృతి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular