Wednesday, February 25, 2026

అసోంలో భారీ వర్షాలు:నీట మునిగిన గ్రామాలు

కలం నిఘా :న్యూస్ రిపోర్టర్

ద్రోణ అసోం :జులై 04

అసోంలో వరద తాకిడి కొనసాగుతున్నది. మోరి గావ్‌ జిల్లాలో వరద బీభత్సానికి వేలాది మంది నిరాశ్రయులయ్యారు.
అసోం జిల్లాల్లో ఏకంగా 194 గ్రామాలు నీటమునిగాయని అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది ఒక్కసారిగా ఒక రోజులోనే అనూహ్యంగా వరద నీరు పోటెత్తిందని స్ధానికులు పేర్కొన్నారు. కుండపోత వర్షాలతో నిరాశ్రయులైన వారు తలదాచుకునేందుకు టెంట్లు, షెల్టర్స్‌, తాగునీరు, ఆహారం ఏర్పాటు చేశామని అధికారులు చెప్పారు.
బ్రహ్మపుత్ర వరదలతో స్ధానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలుస్తుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular