ద్రోణ హైదరాబాద్
రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపట్టిన కాసుల బాలరాజ్ శుక్రవారం హైదరాబాదులోని ప్రభుత్వ సలహాదారు శ్రీ వేం నరేందర్ రెడ్డి గారిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు నరేందర్ రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాల్ రాజ్ శాలువతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి ప్రదీప్ పటేల్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
