Thursday, February 26, 2026

ప్రభుత్వ సలహాదారు ని కలిసిన కాసుల బాల్ రాజ్

ద్రోణ హైదరాబాద్

రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపట్టిన కాసుల బాలరాజ్ శుక్రవారం హైదరాబాదులోని ప్రభుత్వ సలహాదారు శ్రీ వేం నరేందర్ రెడ్డి గారిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు నరేందర్ రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాల్ రాజ్ శాలువతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి ప్రదీప్ పటేల్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular