Wednesday, February 18, 2026

అంగరంగ వైభవంగా బోనాల

ద్రోణ హైదరాబాద్

ప్రజాభవన్ లో నల్ల పోచమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే దంపతులు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నివాసం ప్రజాభవన్ లో నల్ల పోచమ్మ అమ్మవారికి నిర్వహించిన బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి.
ఈ ఉత్సవాల్లో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు వారి సతీమణి తోట అర్చన పాల్గొన్నారు.ఈ బోనాల ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, విశిష్ఠ అతిథులుగా రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ ,దుద్దిళ్ల శ్రీధర్ బాబు ,పొన్నం ప్రభాకర్ గారు ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి లు హాజరయ్యారు.హైదరాబాద్ నగర మేయర్ విజయలక్ష్మి కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ,నారాయణ పేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి ,పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఈ ఉత్సావాల్లో పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular